జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, October 12, 2012


రాష్ట్ర చేనేత మహాసభలు
రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్వర్యంలో14-10-12, 15-10-12 న మన చేరాల లో నిర్వహిస్తున్నారు
ముక్య అతిదిలు : చేనేత ఉద్యమ నాయకులూ, చేనేత సమస్యల పైన అవగాహనా వున్నవారు , చేనేత అభివృధికి కృషి చేసేవారు.
కార్యక్రమాలు: చేనేత సమస్యల పైన చర్చించడం, 15-10-12 సాయంత్రం 4 గం లకు చీరాల లో గొప్ప చేనేత ఐక్యత ర్యాలి, సాయంత్రం 5 గం లకు చీరాల దుఘిరాల గోపాల క్రిష్నయ్య పార్క్ వధ భాహిరంగా సభ.
రండి కలసి నడుధం ఐక్యతను చాటుతాం.
ఇట్లు
ఓ చేనేత కార్మికుడు
    
                                                                                                             Information collecting by 


No comments:

Post a Comment